రైల్వే డబుల్ లైన్ కోసం సర్వే

60చూసినవారు
రైల్వే డబుల్ లైన్ కోసం సర్వే
గుంటూరు నుండి బీబీనగర్ రైల్వే డబుల్ లైన్ కు రైతుల భూములు సర్వే శుక్రవారం నుండి ప్రారంభించారు. సత్తెనపల్లి డివిజన్ పరిధిలో పలు మండలాల పరిధిలో 127 ఎకరాల ఒక సెంటును అవసరమని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. లింగంగుంట గ్రామానికి చెందిన 12 ఎకరాల 54 సెంట్లు, పెదకూరపాడు గ్రామానికి చెందిన 11 ఎకరాల 18 సెంట్లు, చిన్నమక్కెన గ్రామానికి చెందిన 68 సెంట్లును తీసుకోవాలని నిర్ణయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్