అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న జంగిల్ క్లియరెన్స్

76చూసినవారు
అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఏపుగా పెరిగిన ముళ్లకంపలు తొలగింపు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. వారం రోజుల క్రితం మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. ఈ నెలలోనే జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. అయితే ముళ్లకంపలు తొలగింపుతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్