రాజధాని కి నిలిచిన రాకపోకలు

57చూసినవారు
రాజధాని కి నిలిచిన రాకపోకలు
తుళ్లూరు మండలం లోని పెదపరిమి వద్ద కోటేళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా శనివారం వాగు పొంగి ప్రవహించడంతో రాజధానికి రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి రాజధాని అమరావతి లోని సచివాలయం, హైకోర్టుకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు రాకపోకలు సాగుతుంటాయి. వాగుల ఉధృతి కారణంగా రాజధానికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత పోస్ట్