'ఎ' సినిమాలకు పిల్లల్ని అనుమతించడం నేరం: దిలీప్ రాజా

66చూసినవారు
'ఎ' సినిమాలకు పిల్లల్ని అనుమతించడం నేరం: దిలీప్ రాజా
'ఎ' సర్టిఫికేట్ తో విడుదల అవుతున్న సినిమాలు పెద్దలకు మాత్రమేనని, అయితే వాటిని తల్లితండ్రుల పర్యవేక్షణలో పిల్లలు చూడవచ్చని సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు యూ/ ఏ సర్టిఫికేట్లను జారీ చేయడం నేరపూరిత చర్య అని సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. మంగళవారం తెనాలిలో ఆయన మాట్లాడారు. 'ఎ' సర్టిఫికేట్ సినిమాలు చూడటం వల్ల వాటి ప్రభావం 18 ఏళ్లలోపు పిల్లల జీవితాలపై తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు.

సంబంధిత పోస్ట్