వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన రాప్తాడు ఎమ్మెల్యే

54చూసినవారు
వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన రాప్తాడు ఎమ్మెల్యే
కొల్లిపర మండల పరిధిలోని అన్నవరపులంక గ్రామంలో వరద ముంపు ప్రాంతాలను బుధవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. రైతులకు హార్వెస్ట్ ఇండియా తరఫున దోమతెరలు, వంట సామాగ్రి తదితర నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. సునీత మాట్లాడుతూ వరదకు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్