దేశ చరిత్రలో తెనాలికి ప్రత్యేక స్థానం: నాదెండ్ల మనోహర్

54చూసినవారు
క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం పాల్గొని అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో తెనాలికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్