భట్టిప్రోలు: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

81చూసినవారు
భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో మంగళవారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందలేదని అన్నారు. జగన్ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడని ఎమ్మెల్యే ఆనందబాబు విమర్శించారు.

సంబంధిత పోస్ట్