చుండూరు: పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

62చూసినవారు
చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలో సోమవారం పల్లె పండగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పల్లెలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నాడని ఎమ్మెల్యే ఆనందబాబు తెలియజేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్