గుంటూరు జిల్లాకు వ‌ర‌ద‌ ముప్పు!

54చూసినవారు
గుంటూరు జిల్లాకు వ‌ర‌ద‌ ముప్పు!
ఏపీలో 5 జిల్లాలకు వ‌ర‌ద‌ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల క‌లెక్ట‌ర్‌ల‌కు వాతావరణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. వాయుగుండం ప్ర‌భావంతో ఏపీ, త‌మిళ‌నాడుతో పాటు కర్ణాటకలోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్