అమృతలూరు గ్రామపంచాయతీలో ఆర్ధిక అవకతవకలపై విచారణ

54చూసినవారు
మండల కేంద్రం అమృతలూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆర్థిక అవకతవకలపై ఉప సర్పంచ్ భర్త వీరగంధం శ్రీనివాసరావు ఆగస్టు 9 వ తేదీన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ద్వారా గ్రీవెన్స్ లో చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం 11 గంటలకు అమృతలూరు లో విచారణ చేపట్టినట్లు రేపల్లె డిఎల్పిఓ జి. నరసింహారావు తెలిపారు. ప్రస్తుత పాలకవర్గం కొలువుదీరిన దగ్గర నుండి నిధులు దుర్వినియోగంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్