కొల్లూరు: నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

63చూసినవారు
కొల్లూరు: నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కొల్లూరు మండలం క్రీస్తు లంక గ్రామంలో ఎమ్మెల్యే ఆనందబాబు శనివారం పర్యటించారు. ఇటీవల వరదలతో ఇబ్బంది పడిన ప్రజలను పరామర్శించారు. అనంతరం వారికి నిత్యవసర సరుకులను ఎమ్మెల్యే ఆనందబాబు అందజేశారు. వరద సమయంలో ప్రభుత్వం, అధికారులు సకాలంలో స్పందించటంతో ప్రమాదం తప్పిందని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్