కాలువలో గల్లంతైన మృతదేహం లభ్యం

83చూసినవారు
బొల్లాపల్లి మండలం సంగం బ్రిడ్జి తండా వద్ద సాగర్ కుడి కాల్వలో యువకుడు గల్లంతయ్యాడు. రామవాత్ రవినాయక్ శుక్రవారం రాత్రి వినుకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విధులు ముగించుకుని స్వగ్రామానికి బైక్ పై బయలుదేరాడు. రవి నాయక్ సమీప గ్రామానికి చెందిన అదే పేరు గల రవి నాయక్ సాగర్ కాల్వలోకి తోచేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గాలింపు చేపట్టగా ఆదివారం మృతదేహం లభ్యమైంది.

సంబంధిత పోస్ట్