మంత్రి టీజీ భరత్ పేరుతో వేధింపులు?

78చూసినవారు
మంత్రి టీజీ భరత్ పేరుతో వేధింపులు?
మంత్రి టీజీ భరత్ పేరుతో వేధింపులకు దిగడం కర్నూలులో కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీస్ లైన్ మసీదుకు సంబంధించి కొన్ని దుకాణాలు ఉన్నాయి. ఇందులో వ్యాపారం చేస్తున్న పలువురిని మంత్రి టీజీ భరత్ పేరు చెప్పి ఎక్కువ అద్దె ఇవ్వాలని వేధిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాయగా.. విచారణ చేపట్టాలని కర్నూలు కార్పొరేషన్ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. తన పేరును వాడుకుని దందాలు చేస్తే చర్యలు తప్పవని భరత్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్