‘నా భార్యను ఆయనే గర్భవతి చేశారు’

572చూసినవారు
‘నా భార్యను ఆయనే గర్భవతి చేశారు’
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు చేసిన ఫిర్యాదు ఉత్తరాంధ్ర వైసీపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. తాను విదేశాల్లో ఉండగా.. తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్‌లే కారణమని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ ఆయన ఫిర్యాదులో కోరారు.

సంబంధిత పోస్ట్