ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు

61చూసినవారు
ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు
ఏపీలో నూతన మద్యం పాలసీ అమలవుతుంది. 90 శాతం మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇప్పటి వరకు 7 లక్షల కేసుల లిక్కర్, బీరు కేసులు డిపోల నుంచి సరఫరా అయ్యాయని ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. మద్యం అమ్మకాల ద్వారా ఇప్పటి వరకు రూ.530 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. రూ.99కే క్వార్టర్ మద్యం బాటిల్ పూర్తి స్థాయిలో నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్