మహారాష్ట్ర, కేరళ తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించిది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.