CMగా వస్తానని ఆ రోజే చెప్పా: చంద్రబాబు

71చూసినవారు
CMగా వస్తానని ఆ రోజే చెప్పా: చంద్రబాబు
గత ప్రభుత్వం ఎంతో పవిత్రమైన అసెంబ్లీని దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారు. నా కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు. మైక్‌లు ఇవ్వకుండా అవమానించారు. ఆ రోజే చెప్పా.. సీఎంగానే అసెంబ్లీలోకి వస్తానని. ప్రజలందరూ కలిసి నన్ను గౌరవ సభకు పంపారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్