డైలాగులు వద్దు జగన్.. అసెంబ్లీకి వచ్చి పోరాడు: టీడీపీ

72చూసినవారు
డైలాగులు వద్దు జగన్.. అసెంబ్లీకి వచ్చి పోరాడు: టీడీపీ
రాజకీయ కక్షసాధింపుగా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌కు తెలుగుదేశం పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. 'ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ నువ్వు చేసిన కబ్జాలు, నీ ఆక్రమణలు, నీ విలాసవంతమైన ప్యాలెస్‌లు వదిలేయమంటావా ? ఇంత పెద్ద పెద్ద డైలాగులు వద్దులే కానీ, ముందు అసెంబ్లీకి వచ్చి పోరాడు.' అని టీడీపీ జగన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది.

సంబంధిత పోస్ట్