నన్ను టెర్రరిస్ట్‌లా చూశారు: నటి జెత్వానీ

52చూసినవారు
నన్ను టెర్రరిస్ట్‌లా చూశారు: నటి జెత్వానీ
ఏపీలో నటి జెత్వానీ కేసు రాజకీయ సంచలన రేపుతోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాలో నన్ను కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో కొందరు ఐపీఎస్ అధికారులు నన్ను వేధించారు. వారిపై చర్యలు తీసుకోవాలి. ఓ టెర్రరిస్ట్‌లా నన్ను చూశారు. నా కేసును రాజకీయాలతో ముడి పెట్టవద్దు. ఏపీ ప్రభుత్వం వరద సహాయక చర్యల్లో ఉన్నందున ఎప్పటికైన నాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది' అని జెత్వానీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్