ఆలయాలకు ఏపీ సర్కార్ సంచలన ఉత్తర్వులు

70చూసినవారు
ఆలయాలకు ఏపీ సర్కార్ సంచలన ఉత్తర్వులు
తిరుమల లడ్డూ వివాదం వేళ ఏపీ సర్కార్ కీలక ఉత్వర్తులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రొటోకాల్ నిబంధనలను సూచించింది. పట్టువస్త్రాల సమర్పణలో దేవాదాయశాఖ మంత్రి లేదా సీనియర్ మంత్రి, ఇంఛార్జ్ మంత్రి మాత్రమే పాల్గొనాలని పేర్కొంది. పండుగల సందర్భంగా గుడిలో వివిధ అవసరాలకు అయ్యే ఖర్చుల కోసం సీజీఎఫ్ నిధుల నుంచి వాడుకోవచ్చని తెలిపింది.

సంబంధిత పోస్ట్