'ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పని చేయాలి'

55చూసినవారు
తిరుమల వివాదం వేళ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించి త్వరలోనే కొత్త చట్టం తీసుకొస్తామని తెలిపారు. 'ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పని చేయాలి. అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదు. అందరూ వాళ్ల సంప్రదాయాలను గౌరవించాలి. వాటి ప్రకారమే అక్కడకు వెళ్లి వారు నడుచుకోవాలి. ఇందులో మరో ఆలోచన లేదు' అని సీఎం స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్