మా ప్ర‌భుత్వం వ‌చ్చాక మ‌ర్చిపోను: ప‌వ‌న్

1063చూసినవారు
మంగళగిరిలో జనసేన సిబ్బంది ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో పోలీసులు తనిఖీలు చేయడంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. "సెర్చ్‌ వారెంట్‌ లేకుండా పోలీసులు మా ఆవరణలోకి వచ్చారు. రాజకీయాల్లో ఇదంతా సహజం అంటే కుదరదు. పోలీసులు YCP ప్రభుత్వానికి కొమ్ముకాసేలా వ్యవహరిస్తే.. మా సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక మర్చిపోను. ఇంతకుముందే చెప్పా.. నాతో గొడవ పెట్టుకుంటే ఒక్కడే మిగిలేది. అది నేనే." అని ప‌వ‌న్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్