పొలంలోకి దిగిన రైతులకు అస్వస్థత

55చూసినవారు
పొలంలోకి దిగిన రైతులకు అస్వస్థత
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోరు మండలం పందలపాకలో 8 మంది రైతులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రైతు కూలీలు పొలంలో పనికి వెళ్లారు. 15 ఎకరాల పంట పొలాల్లో మందు చల్లేందుకు పొలాల్లోకి దిగారు. అయితే మందు చల్లిన తర్వాత దాహం వేస్తే మజ్జిగ తాగి మళ్లీ పనిలోకి వెళ్లారు. పని మొదలు పెట్టిన కాసేపటికే 8 మంది రైతు కూలీలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అది గమనించిన భూ యజమానికి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్