నిమజ్జనం ఘటన.. బాలుడి మృతదేహం లభ్యం (వీడియో)

52చూసినవారు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం తెలుగు గంగ ప్రధాన కాలువలో నిన్న వినాయక నిమజ్జనంలో లాలు బాషా (13) నీటిలో గల్లంతైన విషయం తెలిసిందే. అధికారులు 18 గంటలు గాలింపు నిర్వహించగా.. మంగళవారం కంపచెట్ల మధ్య మృతదేహం చిక్కుకుని కనిపించింది. ఈ మేరకు మృతదేహాన్ని గట్టుకు తీసుకొచ్చారు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

సంబంధిత పోస్ట్