గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్య గమనిక

80చూసినవారు
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్య గమనిక
AP: పెన్షన్ల పంపిణీకి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీఎస్ నీరభ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జూలై 1న ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇవ్వాలన్నారు. అవసరమైతే రెండో రోజూ కొనసాగించాలని చెప్పారు. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిస్, ఆర్బీఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే నగదు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం లబ్ధిదారుడి సంతకం/వేలిముద్ర తీసుకుని పింఛన్ అందించినట్లు రసీదు ఇవ్వాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్