ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దసరా స్పెషల్‌ లేజర్‌ షో (వీడియో)

53చూసినవారు
దసరా సందర్భంగా విజయవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా మొదటి రోజు గురువారం నాడు బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన లేజర్‌ షో అందరినీ ఆకట్టుకుంది. మహిషాసురుడిని అమ్మవారు సంహరించిన ఘట్టాలను లేజర్‌ షో ద్వారా తిలకించి భక్తులు ముగ్ధులయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్