టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు
ఇండియా కూటమి బంపరాఫర్ ప్రకటించింది.
ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ స్పీకర్ పదవికి..
టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపితే తాము మద్దతు ఇస్తామని సంజయ్ రౌత్ ప్రకటించారు. తాము మాత్రమే కాకుండా
ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష పార్టీలు కూడా
టీడీపీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇస్తుందని వెల్లడించారు.