‘సిట్’ దర్యాప్తు ప్రారంభం

66చూసినవారు
‘సిట్’ దర్యాప్తు ప్రారంభం
ఏపీ ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని 13 మంది అధికారుల బృందంతో సిట్ ఏర్పాటైంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఆదివారంలోగా ఎన్నికల కమిషన్‌ను సిట్ నివేదిక ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్