83.45 శాతం పింఛన్ల పంపిణీ

58చూసినవారు
83.45 శాతం పింఛన్ల పంపిణీ
ఏపీలో ఇవాళ ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 63.77 లక్షల మందికి గానూ ఇప్పటివరకు 53.22 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు అందించారు. ఉదయం 10 గంటల వరకు 83.45 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు ప్రకటించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్