వైసీపీ నేత ఇంట్లో తనిఖీలు.. రూ.31 లక్షలు స్వాధీనం

67చూసినవారు
వైసీపీ నేత ఇంట్లో తనిఖీలు.. రూ.31 లక్షలు స్వాధీనం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీ నేత దారా శ్రీనివాసరావు ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.31 లక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శ్రీనివాస రావును అదుపులోకి తీసుకున్నారు. దారా శ్రీనివాస రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ ప్రకాష్ బాబు తిరువూరులో మీడియాకు వివరాలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్