'రాష్ట్రంలో వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా'

55చూసినవారు
'రాష్ట్రంలో వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా'
మళ్లీ వైసీపీ పాలన వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. 'వ్యాపారులను బెదిరించి గనులు స్వాధీనం చేసుకుంటున్నారు. 30 ఏళ్లుగా క్వార్ట్జ్‌కు సరైన ధర లేక ఇబ్బంది పడ్డారు. నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గనులు స్వాధీనం చేసుకుని, వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చారు' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్