ఐదేళ్లయింది.. ప్రత్యేక హోదా ఊసే లేదు: షర్మిల

74చూసినవారు
ఐదేళ్లయింది.. ప్రత్యేక హోదా ఊసే లేదు: షర్మిల
తిరువూరులో శుక్రవారం ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాను మర్చిపోయారు. ఐదేళ్లయింది.. ప్రత్యేక హోదా ఊసే లేదు. మన బిడ్డల భవిష్యత్‌పై జగన్ ఆలోచించట్లేదు. మూడు రాజధానులన్నారు. ఒక్కటి కూడా లేదు. మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్