నేరస్థుడితో రాజకీయం చేయడం నామోషీగా ఉంది: CBN

63చూసినవారు
ఏపీ ప్రజలు ఎన్నికల్లో ఓడించారని ద్వేషం పెంచుకునే పార్టీని ఏమనాలో అర్థం కావడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఓడించారని ప్రకాశం బ్యారేజీకి బోట్లు పంపించి ప్రజలను నాశనం చేయాలనుకున్నారని మండిపడ్డారు. 'నేను ఎన్నో రాజకీయాలు చేశా.. కానీ నేరస్థుడితో రాజకీయాలు చేయడం నామోషీగా అనిపిస్తుంది. ప్రజాహితం కోసం ఈ యుద్ధం తప్పడం లేదు. నేరస్థులకు రాజకీయ ముసుగు లేకపోతే వారిని ఆపేందుకు రెండు నిమిషాలు చాలు' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్