జగన్ ఐదేళ్ల పాలనంతా విధ్వంసమే: మంత్రి నిమ్మల

54చూసినవారు
జగన్ ఐదేళ్ల పాలనంతా విధ్వంసమే: మంత్రి నిమ్మల
గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆదివారం సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. ‘ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు 2 శాతం కూడా పూర్తి కాలేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కక్ష సాధింపు, విధ్వంసమే. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్