బస్సును ఢీకొన్న ట్రక్కు.. 30 మందికి పైగా గాయాలు (వీడియో)

1546చూసినవారు
ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఓ బస్సును గజ్రౌలా వైపు నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు డ్రైవర్‌ ఢీకొట్టాడు. ఈ ప్రమాద ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్