కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త

365650చూసినవారు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త
ఎన్నికల వేళ ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త తెలిపారు. వైద్యారోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 397 మందిని రెగ్యులర్ చేసినట్లు సీఎస్ కృష్ణబాబు తెలిపారు. ఇప్పటికే 1,977 మంది ఉద్యోగులను వైద్యారోగ్య శాఖ రెగ్యులర్ చేసింది. దాంతో ఇప్పటివరకు మొత్తంగా 2,374 మంది రెగ్యులర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్