ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు సాధిస్తారని కాంగ్రెస్ హైకమాండ్కు నివేదిక అందింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ప్రస్తుత సీనియర్ నేత ఈ అంచనా వేశారు. వైఎస్ షర్మిల ద్వారా ఈ నివేదిక సోనియా గాంధీకి చేరింది. జగన్ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వరని కూడా నివేదికలో పేర్కొన్నారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.