ఇటీవల వైసీపీకి, నరసరావు పేట ఎంపీ పదవికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక ప్రకటన చేశారు. మ
ార్చి 2వ తేదీన(శనివారం) టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. శనివారం గురజాలలో జ
రిగే ‘రా కదలి రా’ స
భలో చంద్రబాబు సమక్షంలో
టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. ప్ర
జా సంక్షేమానికి, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.