నీట్ పీజీ ఎంట్రెన్స్ లో మెరిసిన ప్రశాంత్

59చూసినవారు
నీట్ పీజీ ఎంట్రెన్స్ లో మెరిసిన ప్రశాంత్
కలసపాడు మండలంలోని మహానందిపల్లెకు చెందిన రైతు గాజుల పల్లె వెంగల్రెడ్డి, విజయమ్మ దంపతుల కుమారుడు గాజుల పల్లె ప్రశాంత్ కుమార్ రెడ్డి నీట్ పీజీ ఎంట్రెన్స్లో ఆలిండియా 1443 ర్యాంకు సాధించారు. ఎంబీబీఎస్ లో కూడా ఉత్తమ ర్యాంకు సాధించి ప్రతిభ చూపాడు. ఆదివారం ప్రశాంత్ కుమార్ రెడ్డిని పలువు అభినందించారు.

సంబంధిత పోస్ట్