నిరుద్యోగుల ఉన్నతి కోసమే జాబ్ మేళా

73చూసినవారు
నిరుద్యోగుల ఉన్నతి కోసమే జాబ్ మేళా
నిరుద్యోగుల ఉన్నతి కోసం జాబ్ మేళా నిర్వహించినట్లు పట్టభద్రుడు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బద్వేల్ పట్టణ పరిధిలోని ఎస్. బి. వి. ఆర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్