పెద్ద దుద్యాల గ్రామంలో లో 40 కుటుంబాలు వైసీపీ లో చేరిక

1421చూసినవారు
పెద్ద దుద్యాల గ్రామంలో లో 40 కుటుంబాలు వైసీపీ లో చేరిక
వైసీపీ పధకాలకు ఆకర్షితులై టీడీపీ కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముద్దనూరు మండలం పెద్ద దుద్యాల గ్రామానికి చెందిన 30 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ముని రాజారెడ్డి ల సమక్షంలో పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, టీడీపీ అయాంలో పెన్షన్ రావాలంటే టీడీపీ కి ఓటు వేసిన వాళ్లకు మాత్రమే అందజేసేవారన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పార్టీ తో సంబందం లేకుండా సంక్షేమ పధకాలు అందిస్తుమన్నారు.

సంబంధిత పోస్ట్