కడప ఉక్కు మనహక్కు అనే నినాదంతో జమ్మలమడుగు
టీడీపీ ఇన్ ఛార్జ్ భూపేష్ రెడ్డి పాదయాత్ర శనివారం జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైంది.
వైసీపీ ప్రభుత్వం రెండుసార్లు కడప ఉక్కు కు శంకుస్థాపన చేసి గాలికి వదిలేసినందుకు ప్రభుత్వానికి గుర్తుచేస్తూ భూపేష
్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారన్నారు. సాయంత్రం పెద్దదండ్లూరులో బహిరంగ సభ ఉంటుందని మాజీ ఎమ్మెల్సీలు తెలిపారు.