రేపు జమ్మలమడుగులో ప్రజాదర్బార్ కార్యక్రమం

80చూసినవారు
రేపు జమ్మలమడుగులో ప్రజాదర్బార్ కార్యక్రమం
కడప జిల్లా జమ్మలమడుగు వైసిపి కార్యాలయంలో రేపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. కావున జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్ సీపీ పార్టీ నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల కన్వినర్లు, కౌన్సిలర్లు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరు కావాలని జమ్మలమడుగు వైసిపి కార్యాలయం వారు ప్రకటన ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్