పార్థివదేహానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాళి

1225చూసినవారు
పార్థివదేహానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాళి
మైలవరం మండలంలోని దొమ్మర నంద్యాలలో కార్యకర్త రాజశేఖర్ రెడ్డి మరణించిన విషయం తెలుసుకున్న జమ్మలమడుగు శాసన సభ్యులు మూలె సుధీర్ రెడ్డి సోమవారం సాయంత్రం వారి ఇంటికి వెళ్ళి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల కన్వీనర్ మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్