పెండ్లిమర్రి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

85చూసినవారు
పెండ్లిమర్రి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పెండ్లిమర్రి మండలం సోగలపల్లె, నంది మండలం గ్రామాల్లో రూ. 45 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రహదారుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్