విద్యుత్ కోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు

51చూసినవారు
విద్యుత్ కోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు
చెన్నూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6. 15 వరకు పూర్తిగా విద్యుత్ అధికారులు విద్యుత్ ను నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. త్రాగునీరు లేక ప్రజలు అనేది ఇబ్బందులు పడ్డారు. రాత్రి 8 గంటల వరకు కూడా చెన్నూరులో పలు ప్రాంతాల్లో త్రాగు నీరు అందని పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత పోస్ట్