పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు హాజరైన సాయినాథ్ శర్మ

583చూసినవారు
పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు హాజరైన సాయినాథ్ శర్మ
కమలాపురం మండల పరిధిలోని స్వామి వివేకానంద హైస్కూల్లో శనివారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రామ సుబ్బారెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర టిడిపి మాజీ కార్యదర్శి పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన సాయినాథ్ శర్మకు కరస్పాండెంట్ రామ సుబ్బారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్