సాక్షి పేపర్ ను బహిష్కరించండి: వంశీ

71చూసినవారు
మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు వంశీ మంగళవారం సాక్షి పేపర్లో తాను చెప్పినట్లు తప్పుడు కథనాలు రాయడం పట్ల మండిపడ్డారు. ఇటువంటి తప్పుడు కథనాలు రాస్తున్న సాక్షి పేపర్ ను బహిష్కరించాలని, తప్పుడు వార్త కథనాలు రాసిన సాక్షి యాజమాన్యం పై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్