జీవి సూత్రంలో ఎమ్మార్పీఎస్ సంబరాలు

65చూసినవారు
మైదుకూరు మండలం జీవి సత్రంలో శనివారం రాత్రి ఎమ్మార్పీఎస్ నాయకులు సుప్రీంకోర్టు తీర్పు నిలబడిన నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో చిందు లేస్తూ డప్పుల మోత మోగిస్తూ జై మందకృష్ణ మాదిగ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సంజీవ్ మాదిగ, జయచంద్ర మాదిగ. కైపు భాస్కర్ మాదిగ, చుక్క ఓబులేసు మాదిగ టీచర్, చుక్క ప్రసాద్ మాదిగ, చుక్క జీవన్ మాదిగ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్