పౌష్టికాహారంతోనే రక్తహీనత నిర్మూలన

80చూసినవారు
పౌష్టికాహారంతోనే రక్తహీనత నిర్మూలన
సరైన సమయంలో పౌష్టికాహారం తీసుకోవడంతో రక్తహీనతను నిర్మూలించవచ్చని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రశాంతి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సూచించారు. శుక్రవారం మైదుకూరు మండలంలోని కృష్ణాపురం సచివాలయం పరిధి భూమాయపల్లి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ధనలక్ష్మి, అనూష, రాజేశ్వరి, సావిత్రమ్మ, అనిత, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్